అల్లు రామలింగయ్య విగ్రహావిష్కరణలో చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ మురళీమోహన్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.