
సింగపూర్లో వైభవంగా వాసవి జయంతి పూజా కార్యక్రమాలు
సింగపూర్: వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్(VCMS) ఆధ్వర్యంలో వాసవి జయంతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. సింగపూర్ లోని అత్యంత పురాతన మరియమ్మన్ దేవాలయంలో సుమారు 500 మంది ఆర్య వైశ్యలు ఈ

నాసా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు .. 2032 నాటికి చంద్రుడిపై
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో చరిత్రాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నది. చంద్రుడిపై మానవుల శాశ్వత నివాసం కోసం ఓ నగరాన్నే నిర్మించబోతున్నది. 20 బిలియన్ డాలర్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు

భారత్ తమకు కీలకమైన భాగస్వామి : బెంజిమన్ నెతన్యహూ
ఇండియాలో తనకు మద్దతు ఎక్కువగా ఉందని, ఫాలోవర్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ తెలిపారు. ఇజ్రాయిల్, ఇండియా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆయన మాట్లాడారు. ప్రాంతీయ వ్యూహాత్మకం,

బే ఏరియాలో ఎన్నారై టీడీపి ( NRI TDP) ఆధ్వర్యంలో మహానాడు మరియు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు
బే ఏరియాలో ఎన్నారై టీడీపి ఆధ్వర్యంలో మహానాడుతో పాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపి నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ (స్వాగత్)లో జరిగిన

గల్ఫ్ దేశాలకు ఇకపై రక్షణ కల్పించలేము …హెచ్చరించిన ఇరాన్ సుప్రీం
అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమా సియాలోని గల్ఫ్ దేశాలు ఇకపై అమెరికా స్థావరాలకు ఎంతమాత్రం రక్షణ కల్పించలేవని ఆయన చెప్పారు. ఇజ్రాయిల్ను

దీర్ఘకాల సమస్యలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావు : చైనా
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేస్తున్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ చెప్పారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి ఐరాస భద్రతా మండలి సమావేశానికి అధ్యక్షత వహించిన వాంగ్ ఆ





















