
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ..ఘన స్వాగతం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం సింగపూర్లో చేరుకున్నారు. అక్కడి తెలుగు వారు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ నగరాల సదస్సు( World Cities Summit)లో పాల్గొనడానికి సింగపూర్

శాంతి ఒప్పందంపై అనిశ్చితి
అమెరికా,ఇరాన్ శాంతి ఒప్పందంపై మళ్లీ అనిశ్చితి ఏర్పడింది. తన 80వ పుట్టిన రోజైన ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. లెబనాన్ రాజధాని బీరుట్పై

లండన్లో దారుణం … భారత సంతతి యువకుడిని
లండన్లో భారత సంతతి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ లండన్ లోని సౌత్హాల్ ప్రాంతంలో పంజాబ్కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్ను దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్

ఎన్నారైలకు గుడ్ న్యూస్
భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ప్రవాస భారతీయులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. తమ విదేశీ కరెన్సీ పొదుపును సురక్షితంగా, గరిష్ట లాభాలతో పెంచుకోవడానికి ఇప్పుడు అద్భుతమైన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ఫారిన్ కరెన్సీ

త్వరలోనే ఏఐతో ఆందోళనకరమైన సమస్యలు : ఆంత్రోపిక్ సీఈవో
కృత్రిమ మేధస్సు(ఏఐ) మన జీవితాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ త్వరలోనే ఆందోళనకరమైన సమస్యలకు దారితీయవచ్చని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన సైబర్

షాకిచ్చిన ఇరాన్.. హార్ముజ్ జలసంధి మళ్లీ
హొర్ముజ్ జలసంధిని గురువారం నుంచి మూసివేసినట్టు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. ట్యాంకర్లు, వాణిజ్య నౌకల రాకపోకలు నిలిపివేశామని, తమ ఆదేశాలను ధిక్కరించి ఏ నౌకైనా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దానిపై కాల్పులు తప్పవని హెచ్చరించింది.






















