
భారత్, కివీస్ మధ్య డీల్ … 2030 నాటికి
భారత్, న్యూజిలాండ్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. రాబోయే అయిదేళ్ల కోసం రెండు దేశాల కొత్త టార్గెట్ను నిర్దేశించుకున్నాయి. 2030 నాటికి సుమారు 35వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు ఒప్పందం

అమెరికా నేవీ క్యాడెట్స్కు లీడర్గా భారతీయ విద్యార్థిని
భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల అమ్మాయి రిద్ది చౌహాన్ అమెరికాలో దూసుకెళ్తున్నది. న్యూయార్క్లోని తన స్కూల్లో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్కు ఆమె

వియత్నాంలో టూరిస్ట్ బోటు బోల్తా .. 15 మంది భారతీయులు
వియత్నాంలో టూరిస్ట్ బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో భారతీయులతో సహా 15 మందికి పైగా పర్యాటకులు మరణించారు. సముద్రంలో పలువురు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టారు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం

డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల కొత్తగా కుట్ర పన్నిందని ఇజ్రాయిల్ నిఘా వ్యవస్థ వాషింగ్టన్కు తెలియజేసింది. ఇరాన్ – అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనిశ్చితిలో

భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అల్బనీస్తో ప్రధాని మోదీ సమావేశమై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ, వాణిజ్య, విద్యుత్తు, అంతరిక్షం, కీలక ఖనిజాల ఒప్పందాల్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్కు యురేనియం సరపరా

హెచ్-1బీకి కొత్త రూల్స్ .. జూలై 10 నుంచి
హెచ్-1బీ వీసా పిటిషన్లు, గ్రీన్ కార్డ్ దరఖాస్తులు సహా ఇమిగ్రేషన్ ప్రయోజన అభ్యర్థనలపై దరఖాస్తుదారులు ఎలా సంతకం చేయాలన్న విషయమై అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జూలై 10 నుంచి కొత్త నిబంధనలను





















