
9వ ప్రపంచ “తెలుగు సాహితీ సదస్సు” యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో విజయవంతం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్లో జరిగిన “9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించబడింది. ‘వంగూరి ఫౌండేషన్

అమెరికా ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోం
క్రిమిమా ను ఎప్పటికీ రష్యా లో భాగంగా గుర్తించబోమని, ఈ విషయంలో అమెరికా ప్రతిపాదనను తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా

భారత్ – పాక్కు అమెరికా సూచన
పెహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడిని భారత్తోపాటు అమెరికా సహా ప్రపంచ దేశాలు ముక్తఖంటంతో ఖండించాయి. పెహల్గామ్ ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు చెత్తపనిగా అభివర్ణించిన

ఈ ఘటనపై రష్యా, చైనాలతో.. దర్యాప్తు చేయించాలి
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై రష్యా, చైనాలతో దర్యాప్తు జరిపించాలని పాకిస్థాన్ కోరింది. పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ సంక్షోభ సమయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు చాలా సానుకూల పాత్రను పోషిస్తాయి.

అణ్వాయుధాలతో భారత్పై ప్రతీకారం.. పాకిస్థాన్ హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ విధించిన ఆంక్షలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ మంత్రి భారత్ను మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి : నవీన్ రెడ్డి
లండన్లో ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ జరిపారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి బీఆర్ఎస్