
భారతీయ పర్యాటకులకు గుడ్న్యూస్
భారతీయ పర్యాటకులకు గుడ్న్యూస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించేందుకు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చని యూఏఈలో ఈ-కామర్స్ లావాదేవీల కోసం యూపీఐ చెల్లింపులను

ఇప్పుడు మా వంతు .. ఇరాన్పై మరోసారి
కొద్దిరోజులు సద్దుమణిగింది అనుకున్న ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ కొనసాగుతున్నది. ఇరాన్పై భీకర దాడులకు పాల్పడుతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించ డంతో పశ్చిమాసియాలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై

ఆరేళ్ల విరామం తర్వాత .. మళ్లీ మొదలు!
సిక్కింలోని నాథూలా పాస్ ద్వారా సాగే భారత్-చైనా బహిరంగ వాణిజ్యం మళ్లీ మొదలు కాబోతున్నది. ఆరేళ్ల విరామం అనంతరం ఆగస్టు 1 నుంచి తిరిగి వ్యాపారం ప్రారంభం కానున్నది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా 2020లో

చరిత్ర సృష్టించిన క్వాంటాస్
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి ఫ్రాన్స్లోని టౌలూస్ వరకూ ప్రయాణించిన ఎయిర్బస్ ఏ350-1000యూఎల్ఆర్ విమానం చరిత్ర సృష్టించింది. ఏకధాటిగా 24 గంటల 23 నిమిషాలు ప్రయాణించి, అత్యంత సుదీర్ఘ వాణిజ్య విమానయాన రికార్డును నెలకొల్పింది. క్వాంటాస్

లండన్ లో అట్టహాసంగా “టాక్ బోనాల జాతర ” వేడుకలు.. లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 2500 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు

భారత విద్యార్థులకు థన్బర్గ్ ఎందుకు మద్దతు పలికారు?
విద్యావ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన విద్యార్థి ఆందోళనలకు మద్దతుగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బెర్గ్ లండన్లో గళమెత్తారు. యువత శక్తికి నిజమైన అర్థం ఏమిటో భారతీయ విద్యార్థులు నిరూపించారని ఆమె ప్రశంసించారు. స్టూడెంట్స్





















