Namaste NRI

ఏపీ హైకోర్టు నూతన చీఫ్ జ‌స్టిస్ గా శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో ప్ర‌మాణ స్వీకారం చేయించిన గ‌వ‌ర్న‌ర్ శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌. సీజేకి అభినంద‌న‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌.