Namaste NRI

హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించే “అలయ్-బలయ్” కార్యక్రమంలో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.