పవర్స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ‘లాలా భీమ్లా..’ అంటూ సాగే వీడియో ప్రోమోను విడుదల చేసారు
హీరో విశాల్, నటి, నగరి ఎమ్మెల్యే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల అభిమానుల తో ఫొటోలు దిగారు. విశాల్ కథానాయకుడిగా నటించిన ‘ఎనిమి’ చిత్రం రేపు విడుదల కానుంది.