మహేంద్రసింగ్ ధోనీ టీ తాగుతున్న సమయంలోఆయన భుజంపై మకావ్ పక్షి వాలి ఉంది. ‘మహి అండ్ హిజ్ హనీ’, చాయ్ డేట్స్ అని తెలుపుతూ సాక్షి పోస్టు పెట్టారు.
ప్రముఖ నటి పూనమ్కౌర్ మాజీమంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను గురునానక్ జయంతిని పురస్కరించుకుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఏక్ ఓంకార్ సందేశంతో కూడిన చిత్రపటాన్ని బహూకరించారు.
ఏపీ శాసనమండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొయ్యే మోషేన్ రాజును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, సభ్యులు అభినందించారు