రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా తమ శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా రాష్ట్రపతికి కిషన్ రెడ్డి వివరించారు.