హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చండీగఢ్లోని రాజ్భవన్లో హోలీ సంబరాలు నిర్వహించారు. పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, హరియాణా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్లాల్ కట్టర్, భగవంత్మాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.