హైదరాబాద్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమాతను ప్రముఖ సినీ నటుడు రాంచరణ్, ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు.
మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఫ్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.