Namaste NRI

భార‌త ఆర్మీ చీఫ్‌గా జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మూడేళ్ల పాటు పాండే ఈ ప‌ద‌విలో కొన‌సాగనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే.

నల్గొండ టౌన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింల‌కు ఏర్పాటు చేసిన‌ ఇఫ్తార్‌లో శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో క‌లిసి మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ముస్లింల‌కు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి పాల్గొన్నారు.