ఆంధ్రప్రదేశ్ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు చిరు శాలువా కప్పి సన్మానించారు.
క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.