ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి రోజా లోటస్ పాండ్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశారు. ఈ సందర్భంగా రోజాను విజయమ్మ అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ యూరప్లో తన మూడు దేశాల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్ బ్రాండెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్లోని కొత్తపేట వాసవి కాలనీలోని అష్టలక్ష్మీ దేవాలయ 26వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.