Skip to main content

Namaste NRI

రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్వాతంత్య్ర వేడుకులు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్‌ అంబానీతో కలిసి త్రివర్ణ పతాకం చేతబూని మా తుజే సలాం అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.