ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.