మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.