హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేతో సీఎం కేసీఆర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో సమావేశమయ్యారు.
సెప్టెంబరు 18నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు15 నుంచి 23వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది.