Skip to main content

Namaste NRI

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.