రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి చిన్నారులు రాఖీ లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా ఆంధ్రా ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ లు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అజాది కా అమృత్ మహోత్సవం లో బాగంగా విద్యార్థులు 500 మీటర్ల జాతీయ జెండా ను కర్నూల్ కొండారెడ్డి బుర్జు నుండి కృష్ణానగర్ వరకు ప్రదర్శించారు.
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించింది.
బే ఏరియా లోని స్వాగత్ హోటల్ లో ఎన్ఆర్ఐ టిడిపి USA ఇన్ ఛార్జ్ శ్రీ జయరామ్ కోమటి ఆధ్వర్యంలో మహానాడు వేడుక
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా పినపాక, బయ్యారం , లో వరద బాధితులకు సహాయం
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ఖడ్ పార్లమెంట్లో నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ అల్వా(80) ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు.
ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతపురంలో ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సొసైటీ ఫర్ హ్యూమనిజం అండ్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది.
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే (73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు.