రామానుజుడి సహస్రాబ్ది వేడుకలకు హాజరుకావ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆహ్వానించిన చినజీయర్ స్వామి
న్యూయార్క్ నగరంలో జరుగుతున్న మెగా ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో మెరిసిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సుధా రెడ్డి
ఈశాన్య రాష్ర్టాల పర్యాటక శాఖ మంత్రుల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి