Namaste NRI

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 46వ చిత్రం … రణమండల  ప్రారంభం

ప్రతిష్టాత్మక పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రణమండల అనే భారీ డివోషనల్‌ ఎంటైర్టెనర్‌ తెరకెక్కనుంది. ఆంజనేయుని నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌, యాక్షన్‌, ఎమోషనల్‌ సన్నివేశాలు కీలకంగా ఉండనున్నాయి. ఆదోని రణమండల దేవాలయంలో ఆంజనేయుని సన్నిధిలో, వేదపండితుల ఆశీర్వచనా లతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు. రణమండల ఆంజనేయుని క్షేత్ర నామాన్నే ఈ సినిమా టైటిల్‌గా పెట్టడం విశేషం. పూర్తిగా ఆదోని పరిసరాల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ జరుగుతుంది. ఇది మా సంస్థ నుంచి వస్తున్న 46వ చిత్రం. దర్శకుడు, నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events