న్యూజీలాండ్లో 8వ ప్రపచం తెలుగు సాహితీ సదస్సు ప్రారంభం కానున్నది. ఈ నెల 17`18న, వచ్చే నెల రెండో తేదీన ఈ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. అక్లాండ్ కేంద్రంగా జరుగుతున్న ఈ సాహితీ సదస్సులో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయిత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రముఖ గేయ రచయత, భువనచంద్ర, ప్రముఖ నటుడు` రచయత తనికెళ్ల భరణి, ప్రముఖ రచయిత డేనియల్ నైజర్స్ పాల్గొంటారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)