Namaste NRI

హైదరాబాద్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశంలో సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర తల్లిదండ్రులను పరామర్శించి, వారికి 2.5 లక్షల నగదు చెక్కును అందించిన జనసేనపార్టీ అధినేత