Namaste NRI

ఎం ఎల్ సి లుగా ఎన్నికైన సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి, పట్నం మహిందర్ రెడ్డి, శంభిపుర్ రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పి వెంకట్ రామ్ రెడ్డి.