ఎం ఎల్ సి లుగా ఎన్నికైన సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి, పట్నం మహిందర్ రెడ్డి, శంభిపుర్ రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పి వెంకట్ రామ్ రెడ్డి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ కడియం శ్రీవారి మర్యాదపూర్వకంగా కలిశారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉందో తెలుసా? మణిపూర్ లో అండి.. 141 మీటర్ల ఎత్తులో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.