Skip to main content

Namaste NRI

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాద్యకారుడు రామ చంద్రయ్యకు సీఎం కేసీఆర్‌ భారీ సాయం చేశారు. కోటీ రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం కోటీ రూపాయలు ప్రకటించారు.