మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు పూజలు చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
రాజన్నసిరిసిల్ల జిల్లా ఓబులాపురంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతరలో వన దేవతలకు బంగారం బెల్లం సమర్పించి మొక్కు తీర్చుకున్న మంత్రి కేటీఆర్