యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించిన అనంతరం స్వరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న PM మోడీ కి ఘన స్వాగతం పలుకుతున్న ఆ రాష్ట్ర ప్రజలు.