రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈ – సిటీ లొ విప్రో సంస్థ నూతన పరిశ్రమను విప్రో సంస్థ అజీమ్ ప్రేమ్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
నెదర్లాండ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఘనస్వాగతం లభించింది. ఆమ్స్టర్డామ్లోని డామ్ స్క్వేర్ వద్ద సైనిక వందనం స్వీకరించారు రాష్ట్రపతి కోవింద్. రాజు అలగ్జాండర్, రాణి మాగ్జిమా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.