నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలోని కోమటి బండలో గల మిషన్ భగీరథ ప్లాంటును సందర్శిoచారు.
జీవన సాఫల్య పురస్కార ప్రదాన మహోత్సవంలో ప్రముఖ నేపధ్య గాయని పీ.సుశీలను వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు దంపతులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.