మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగూ చౌహాన్ సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు.