Namaste NRI

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రెండోరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్ట్ నుండి భోగాపురానికి 6 లైన్లతో జాతీయ రహదారి ఎంతో ప్రయోజనకరం అని, దాని నిర్మాణానికి చొరవ చూపాలని సీఎం శ్రీ వైయస్ జగన్ కేంద్రమంత్రిని కోరారు. విజయవాడ తూర్పు బైపాస్, NH-216కి సంబంధించి బాపట్లలో 4 లైన్ల రోడ్డు విస్తరణ కోసం సీఎం విజ్ఞప్తి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events