Namaste NRI

ఉక్రెయిన్‌లో ఆంటోనియో గుటెర్రస్‌ పర్యటన

ఉక్రెయిన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ పర్యటించారు. రాజధాని కీవ్‌ పరిసర ప్రాంతాలను, కీవ్‌కు ఈశాన్య దిశలో ఉన్న బొరొడియాంకా పట్టణాన్ని విజిట్‌ చేశారు. రష్యా  జరిపిన వైమానిక దాడులు, బాంబింగ్‌ వల్ల  ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. అక్కడ ఉన్న హృదయ విదారకర పరిస్థితుల్ని చూసి గుటెర్రస్‌ చలించిపోయారు. ఆ ధ్వంసమైన బిల్డింగ్‌లను చూస్తుంటే ఆ ఇండ్లలో నా ఫ్యామిలీ ధ్వంసమైనట్లు అనిపిస్తోందని, నా మనవరాల్లు భయంతో పరుగులు తీస్తున్నట్లు ఆలోచనలు వస్తున్నాయని గుట్రెరస్‌ తెలిపారు. ఇలాంటి ఘటనలపై బాధ్యతాయుతమైన సమగ్ర విచారణ అవసరమని అన్నారు. ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు విచారణకు రష్యా సహకరించాలని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events