Namaste NRI

అమెరికాలో చరిత్ర సృష్టించిన సిక్కు మహిళ

భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్‌ప్రీత్ మోనికా సింగ్ అరుదైన ఘనత సాధించింది. ఆమె హ్యారిస్ కౌంటీ సివిల్ కోర్టు జడ్జిగా ప్రమాణం చేసింది. తద్వారా అమెరికాలో ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె చరిత్ర సృష్టించింది. హ్యూస్టన్‌లోనే  పుట్టి పెరిగిన మోనికా ప్రస్తుతం బెల్లయిరేలో నివాసముంటోంది. హ్యూస్టన్‌లోనే ట్రయల్ న్యాయవాదిగా 20 ఏళ్లపాటు పని చేసింది. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని కూడా ఆమె వాదించింది.

1970లో మన్‌ప్రీత్ తండ్రి అమెరికాకు వలస వెళ్లారు. హ్యూస్టన్‌లోనే  పుట్టి పెరిగిన మన్‌ప్రీత్‌.. భర్త, ఇద్దరు పిల్లలతో ప్రస్తుతం బెల్లయిరేలో నివాసముంటోంది. హ్యూస్టన్‌లోనే ట్రయల్ న్యాయవాదిగా 20 ఏళ్లపాటు పని చేసింది. పౌర హక్కులకు సంబంధించిన పిటిషన్లతో పాటు జాతీయ స్థాయిలో వ్యవహారాలకు సంబంధించిన కేసుల్ని కూడా ఆమె వాదించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events