Namaste NRI

భారత్ కు మరో అరుదైన గౌరవం

ఐక్యరాజ్య సమతిలో భారత్‌ మరో గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఐరాస విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)లోని ప్రపంచ వారసత్వ కమిటీ సభ్య దేశంగా ఎన్నికైంది. 2025 వరకు అందులో కొనసాగనుంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి భారత్‌ ఈ కమిటీలో చోటు దక్కించుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి వెల్లడిరచారు. 2021`25 కాలానికి యునెస్కో కార్యనిర్వాహక బోర్డులో సభ్య దేశంగా భారత్‌ మరోసారి ఎన్నికైన సంగతి గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events