కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను టాలీవుడ్ హీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా ఆద్వర్యంలో మెల్ బోర్న్ లో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం
ఆంధ్రప్రదేశ్ గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడ మున్సిపల్ స్టేడియం లో ఘనంగా జరిగాయి హాజరైన గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ , ముఖ్యమంత్రి వై యస్ జగన్.
తెలంగాణ తెలుగు అసోసియేషన్ (TTA ) నూతన ప్రసిడెంట్ వంశీ రెడ్డి తో గ్రేటర్ ఫిల్లీ టీమ్ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్
దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు విజయవంతంగా పూర్తి అయ్యింది అని ఐటి మంత్రి కేటీఆర్, ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయేస్ రంజన్ తెలుపుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నందమూరి బాలకృష్ణ నటించిన 107 వ చిత్రం వీర సింహారెడ్డి విడుదల సందర్భంగా సత్తెనపల్లి లో ఆయన అభిమానులు 107 కేజీ ల భారీ కేకుని కట్ చేసి అభిమానం చాటుకున్నారు.
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా శాంతి కుమారి నియమితులయ్యారు, ఈమె 1989 ఐఎయస్ బాచ్ కి చెందినది.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో అర్ అర్ అర్ చిత్రం నుండీ “నాటు నాటు’ పాటకి ప్రతిస్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కు ఎంపికైంది