Namaste NRI

సీఎం వైయస్‌.జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారన్న ప్రవాసాంధ్రులు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని కితాబు.

ఏపీ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో మీషో సీఈఓ విదిత్‌ ఆత్రేయ, బైజూస్‌ వైస్‌ ప్రెశిడెంట్‌ సుష్మిత్‌ సర్కార్, కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ గ్రూప్‌ సీఈఓ ఆశిష్‌ సింఘాల్, ఈజీమై ట్రిప్‌ ప్రశాంత్‌పిట్టి, వీహివ్‌.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్‌ జయకుమార్, కొర్‌సెరా వైస్‌ ప్రెశిడెంట్‌ కెవిన్‌ మిల్స్‌ ఉన్నారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌దుప‌రి ప్ర‌ధాన క‌మిష‌నర్‌గా రాజీవ్ కుమార్ నియ‌మితుల‌య్యారు. ఈ నెల 15 న నూత‌న ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా రాజీవ్ కుమార్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.