Namaste NRI

‘ది రాజాసాబ్ ‘ మూవి జనవరి 9న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్, హీరోయిన్స్ రిద్ది కుమార్, మాళవికా మోహన్, నిధి అగర్వాల్, దర్శకుడు మారుతి, నిర్మాత టి.జి విశ్వ ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరు కావాలని AP ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు