తెలంగాణ సీఎం కేసిఆర్ బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ ఇంట్లో మాజీ బీహార్ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమతో అట్లాంటా, జార్జియా లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం.
శంషాబాద్ లో నోవాటేల్ హోటల్ లో భారత మహిళా క్రికెటర్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో భేటీ అయ్యారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ స్వాతంత్య్ర వేడుకులు జరుపుకొన్నారు. ఆయన సతీమణి నీతా అంబానీ, మనవడు పృథ్వీ ఆకాశ్ అంబానీతో కలిసి త్రివర్ణ పతాకం చేతబూని మా తుజే సలాం అంటూ స్వతంత్ర భారతావనికి వందనం చేశారు.