Namaste NRI

హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ దంపతులు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్రత్యేక పూజలు నిర్వహించారు.

నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ ఈ నెల 9వ తేదీన పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన తమ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి రావాల్సిందిగా సీఎంను కోరారు.