భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కిడాంబి శ్రీకాంత్ ను ఘనంగా సత్కరించారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం ‘RRR‘ రామ్ చరణ్, ఎన్టీఆర్లు ఈ సినిమాలో రామ్, భీమ్ అనే పాత్రల్లో నటిస్తున్నారు.అభిమానుల కోసం ఈ సరికొత్త పోస్టర్లను విడుదల చేశారు. జనవరి 7న సినిమా విడుదల కానుంది.
ATA Team met G. Sateesh Reddy, chairman, DRDO & invited him to come ATA Vedukalu Grand Finale and ATA conference next year
అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (ఐఏఎంసీ) ప్రారంభోత్సవంలో సుప్రీం కోర్టు సీజే జస్టీస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్
రామప్ప ఆలయంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర దంపతులు.
గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్ స్వామీ, రామజన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్గిరి మహారాజ్ హాజరయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్కు.. ఆయన పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.