పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం లో ఫోటో ఎక్సిబిషన్ కార్యక్రమం లో పాల్గొన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు , తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మొహమ్మద్ అలి తదితరులు
RRR మూవీ ప్రచారం లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర యూనిట్ ,దర్శక ధీరుడు రాజమౌళి,రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, నిర్మాత డివివి దానయ్య
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి, శ్రీనివాసప్రసాద్ ల కుమార్తె విశాలను పెళ్లికుమార్తెను చేసే వేడుక మాదాపూర్లోని ఓ హోటల్లో జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు హాజరై పెళ్లికుమార్తైను ఆశీర్వదించారు. చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలాకాలం తర్వాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్షవర్ధన్, రాధ దంపతుల కుమార్తె నిహారిక, హైదరాబాద్కు చెందిన చుండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీ దేవి దంపతుల కుమారుడు రవితేజల వివాహం శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నివాళి అర్పించారు
ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి తెలియజేశారు.
నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్కు వివరించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.
ఢిల్లీలో తరుణ్ ఛుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న..కేసీఆర్ ను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని వ్యాఖ్య!
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా కొత్త హంగులు అద్దుకుంటోంది. పంచ నారసింహులు కొలువై ఉన్న ఈ క్షేత్రం విద్యుత్తు అలంకరణ తో భక్తులను ఆకట్టుకుంటోంది.
ATA Conference – Exhibits, Sponsorship -DC 22 లో బాగంగా ATA President Sri Bhuvanesh Bujala and Team NCC తో సమావేశం
ఎం ఎల్ సి లుగా ఎన్నికైన సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి, పట్నం మహిందర్ రెడ్డి, శంభిపుర్ రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పి వెంకట్ రామ్ రెడ్డి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ కడియం శ్రీవారి మర్యాదపూర్వకంగా కలిశారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.