Namaste NRI

జపాన్ కు చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్‌ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి నారిటా ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్నారు.  ఈ నెల 22 వరకు జపాన్‌లో సిఎం బృందం పర్యటించనుంది. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో పర్యటించనున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్నా రు. జపాన్‌ కంపెనీలతో సిఎం బృందం చర్చలు జరుపనుంది.

Social Share Spread Message

Latest News