తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి సహకారంతో అనంతపురం నగరంలో గల వృద్దాశ్రమాలలో గల 200 మంది వృద్ధులకు రగ్గులు, చీరలు ను మాజీ కార్పొరేటర్ పరిమి రాజా రావు ఆధ్వర్యంలో సెయింట్ విన్సెంట్ డి. పా ల్ వృద్దాశ్రమము, సురక్ష వృద్దాశ్రమము, ఆశ్రమ వృద్దాశ్రమము నందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో బెల్లం మారుతి, సతీష్, సుధాకర, చౌదరి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
