Namaste NRI

భారత పౌరుడైన డాక్టర్‌ సైద్నాకు…అత్యున్నత పౌర పురస్కారం

సైఫొద్దీన్‌ దావుదీ బోరా కమ్యూనిటీకి అధిపతి, భారత పౌరుడైన డాక్టర్‌ సైద్నా ముఫదల్‌ సైఫొద్దీన్‌కు పాకిస్థాన్‌ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్‌ ఏ పాకిస్థాన్‌ ను అందజేసింది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాక్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఆరిఫ్‌ అల్వీ ఈ పురస్కారాన్ని అందజేశారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం అందించింది. యూనివర్సిటీ ఆఫ్‌ కరాచీలో స్కూల్‌ ఆఫ్‌ లా ఏర్పాటుకు ఆయన ఎంతో కృషిచేశారు. భారత్‌లోని అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి ఆయన చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events