Namaste NRI

జేమ్స్ డైసన్ అవార్డు విజేతలుగా… ఇద్దరు భారతీయ విద్యార్థులు

ప్రాణాంతకమైన దైహిక అలెర్జీ సంబంధిత ప్రతిచర్య కొరకు సృష్టించబడిన వారి ఆరోగ్య పరిష్కారపు ఎంట్రీ అంతర్జాతీయ విజేతల రౌండు కొరకు ఇండియా ప్రాతినిధ్యం వహించడానికి క్యాలిఫయర్‌ గా ప్రకటించబడిరది. విజేతలు సుమారు 4.6 లక్షలు బహుమతి అందుకోనున్నారు. బెంగళూరుకు చెందిన అర్జున్‌ బిఎస్‌ మరియు అజయ్‌ క్రిస్టన్‌ ఎ అనే ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఒక అలర్జీకారకమును తాకిన వెంటనే ఆకస్మాత్తుగా సంభవించే తీవ్ర మరియు సంభావ్యతగా ప్రాణాంతకమైన దైహిక అలెర్జీ సంబంధిత ప్రతిచర్యతో బాధపడే రోగుల కొరకు తిరిగి ఉపయోగించుకోదగిన ఒక  ఎపైన్ఫ్రెన్‌ ఆటో ఇంజెక్టర్‌ అయిన తమ విశిష్ట ఆవిష్కరణ కొరకు ప్రతిష్టాత్మక జేమ్స్‌ డైసన్‌ అవార్డు 2022 యొక్క జాతీయ విజేతలుగా ప్రకటించబడ్డారు. ఒక సమస్య  పరిష్కరించే దేవినైనా రూపొందించడానికి గాను 28 దేశాల వ్యాప్తంగా విద్యార్థులను జేమ్స్‌ డైసన్‌ అవార్డు ప్రోత్సహిస్తుంది. గెలుపొందే జేమ్స్‌ డైసన్‌ ఎంట్రీ, స్పష్టమైన సమస్యలు పరిష్కరించే తెలివైన అయినా సులువైన ఇంజనీరింగ్‌ సూత్రాల గురించి చూస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events