Namaste NRI

ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి.. జనవరి 5 నుంచి అమలు

చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ  ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి.  చైనా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని యునైటెడ్‌ కింగ్డమ్‌ (యూకే)   స్పష్టం చేసింది. ప్రయాణానికి రెండు రోజుల మందు ప్రీ డిపార్చర్‌ టెస్ట్‌ (పీడీటీ)ను తప్పనిసరి చేసింది. ఈ ఆంక్షలు జనవరి 5 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.  ఇప్పటికే అమెరికా, భారత్‌, జపాన్‌, మలేషియాలు నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే తమ దేశాల్లోకి అనుమతిస్తామని ప్రకటించాయి. తాజాగా యునైటెడ్‌ కింగ్డమ్‌ (యూకే) కూడా వాటి సరసన చేరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events