Namaste NRI

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రవాసాంధ్రులతో మంత్రి రోజా సమావేశం

మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన దేశం గర్వించే లా వున్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా అన్నారు. ఆస్ట్రేలియాలో వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ చింతల చెరువు సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నారైల సమావేశంలో అన్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events