Namaste NRI

జగ్గారెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించిన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు ఆయన హాజరుకాలేదు. దీంతో జగ్గారెడ్డికి కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13కి ప్రజా ప్రతినిధుల కోర్టు వాయిదా వేసింది.

Social Share Spread Message

Latest News