Namaste NRI

ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి అరుదైన గౌరవం!

రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడికి అరుదైన గౌరవం దక్కింది. 2022 నోబెల్‌ శాంతి పురస్కారానికి జెలెన్‌స్కీని నామినేట్‌ చేయాలని మాజీ ప్రస్తుత యూరోపియన్‌ యూనియన్‌ రాజకీయ నేతలు నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీకి లేఖ రాశారు.  ఈ కారణంగా నామినేషన్‌ ప్రక్రియను మార్చి 31 వరకు  పొడగించారు. ఈ ఏడాది నోబెల్‌ బహుమతులును అక్టోబర్‌ 3 నుంచి 10 వరకు ప్రకటించనున్నారు. నోబెల్‌ శాంతి బహుమతికి సంబంధించిన ప్రకటన అక్టోబర్‌ 3`10 తేదీల మధ్య జరగనుంది. 2022 నోబెల్‌ శాంతి బహుమతి కోసం 92 సంస్థలు, 251 మంది వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events