Namaste NRI

ఉగాది ప‌ర్వ‌దినాన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ యాదాద్రి శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. భ‌ర్త సౌంద‌ర‌రాజ‌న్‌తో క‌లిసి స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు ఆల‌య అర్చ‌కులు ప్ర‌త్యేక ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events