Namaste NRI

పీటీఐ పార్టీ కీలక నిర్ణయం.. ప్రతిపక్షంలోనే

పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచిన పీటీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన పరిస్థితులు లేనందువల్ల ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ప్రకటిం చింది. పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఓట్లు,సీట్లను తారుమారు చేసి ఉండకపోతే, తమకు 180 స్థానాలు లభించి ఉండేవన్నారు. పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉమర్‌ అయూబ్‌ ఖాన్‌ను పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అస్లాం ఇక్బాల్‌ను ఇంతకు ముందు ప్రకటించాం. తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events